ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏపీబడ్జెట్‌


  • వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.9,091కోట్లు 
  •  గ్రామీణాభివృద్ధికి రూ.19,565కోట్లు 
  •  నీటిపారుదల రంగానికి రంగానికి రూ.12,770కోట్లు 
  •  రైతు రుణమాఫీకి రూ.3,600కోట్లు 
  •  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థ పునరుద్ధరణకు రూ.125కోట్లు 
  •  పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు 
  •  ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ల శాఖకు రూ.364కోట్లు 
  •  రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ. 1,060కోట్లు 
  •  పర్యాటక రంగం అభివృద్ధికి రూ.285కోట్లు 
  •  సాంస్కృతిక వ్యవహారాల శాఖకు రూ.72కోట్లు 
  •  సాంఘిక సంక్షేమ శాఖకు రూ.3,685కోట్లు 
  •  షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి రూ.9,847కోట్లు 
  •  గిరిజన సంక్షేమ శాఖకు రూ1,814కోట్లు 
  •  వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ.10వేల కోట్లు 
  •  ఈబీసీల సంక్షేమానికి రూ.695కోట్లు 
  •  మసీదుల్లో పనిచేసే ఇమామ్లు, మౌజన్ల ప్రోత్సాహకాల కోసం రూ.24కోట్లు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు