ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమరావతి ప్లాన్‌ రేడీ

లండన్‌ కు చెందని రెండు ఆర్కిటెక్‌  సంస్థలు నోర్మాన్‌ మరియు పార్టనర్‌ అమరావతి నగరాలని సంబందించిన మూడు థీమ్‌ నమూనా చిత్రాలను ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రికి చూపించారు.ఇందుతో ప్రభుత్వ భవనాలకు సంబందించిన ఉహా చిత్రాలు ఉన్నాయి.నిర్మించుకొనుటకు కావలసిన ప్లాన్‌ను తర్వాత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు సంస్థలను మాస్టర్‌ ఆర్కిటెక్‌లుగా, సెక్రటెరియట్‌,రాజ్‌భవన్‌,లిజిస్లెటీవ్‌ అసెంబ్లీ,మండలి,హైకోర్టు భవనాల తో పాటు ప్రతిపాధించిన ప్రభుత్వ భవనాల రూపు రేఖలను 900 ఏకరాలలో  విభిన్నంగా,ఒకే తరహాలో రూపొందించటానికి ఆంధ్రప్రభుత్వం ప్రత్యేకంగా నోర్మాన్‌ మరియు పార్టనర్‌  ఎన్నుకొని పనిని అప్పగించింది .




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు