ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఐ ఎన్‌ఎస్‌ విరాట్‌ తుక్కుగా మారనుందా?


60ఏళ్లపాటు సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్  తుక్కుగా మారిపోతుందని, దీని స్థానం అత్యాధునిక నౌకలు తయారౌతున్నందున ,విరాట్‌ కు విరామం కలిగించాలని నేవీ భావిస్తుంది.అసలు ఈ ఐ ఎన్‌ఎస్‌ విరాట్‌ మన నేవీలో ఎలాంటా పాత్ర పొషించింది. ఐ ఎన్‌ఎస్‌ విరాట్‌ ఉండటంతో ఇండియన్‌ నేవీ లో ఉండటంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్‌ భయపడింది.

వికాట్ 1943 రెండవ ప్రపంచ యుద్దం సమయం లో నిర్మించబడింది. 1959 బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో తన సేవలను అందించింది. తర్వాత 1987వ సంవత్సరంలో ఇండియానేవీ లో  చేరింది.ఇప్పటి వరకు విరాట్‌ 11 లక్షల కిలోమీటర్లు ప్రయానం చేసింది.జెట్‌ విమానాలను సీ కింగ్‌ ఎంకే42 కాంవో చాపర్స్,లకు అనువుగా...40ఎంఎం భోఫోర్స్ తుపాకులను,20 ఎంఎం అర్లింకన్‌ తపాకులను,30ఎంఎం ఏకే 230 తుపాకులతో ,150 నేవీ ఆఫిసర్స్ ,1500 నావికులను చేరవెసింది. 1989 శ్రీలంకలో శాంతి ,2001 ఆపరేషన్‌ పరాక్రంలో ముఖ్య పాత్ర పోషించింది. మ్యూజియంగా మార్చుకుంటామన్న ఏపీ ప్రభుత్వానికి ఫ్రీగా  ఇమ్మని కొరుతుంది.కానీ  దీని ధర ప్రస్తుతం  వెయ్యికోట్లు ఉంటుందని..అమ్మకాని సిద్దం చేస్తున్నారని పలు రకాల సమాచారం వస్తుంది. ఒక వేల  ఎవరూ కొనకపోతే తుక్కుగా  మార్చటానికి ఆవకాశముందని కూడా తెలుస్తుంది. మరి రానున్న కాలంలో ఎలాంటి పరిణమాలు చోటు చేసుకుంటాయే ... చూడాలి. 


https://youtu.be/SLsC-bqPBcE

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు