అరకు లోయలో పండించినన కాఫీ
విత్తనాలు,కాఫీ పుడిగా రూపాంతరం చెంది,ప్రాన్స్ దేశంలో అమ్మకానికి సిద్దమైయ్యింది.
కో ఆపరేటీవ్ సాగు పద్దతి అవలంబిస్తూ.. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం సహాకారంతో హై క్వాలీటీ కాఫీ ఉత్పత్తి ప్రాన్స్కు ఎగుమతి అవుతుంది. దాదాపు
150 తెగలకు సంబంధించిన భగతాస్,వాల్మికి,కోన్డూస్,పూర్జాస్ జాతీవారు లబ్దిపోందుతున్నారు.
ఫ్రాన్స్లో కొత్త అవుట్లెట్ లో కాఫీ విక్రయం ద్వారా వచ్చిన లాభం ను అరకు లోయ తెగవారి జీవితాలు అభివృద్ది
ఉపయోగపడేటట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి