ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్


  • 2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,49,446 కోట్లు
  •  ద్రవ్యలోటు-రూ.26096 కోట్లు,రెవెన్యూ మిగులు 4,571 కోట్లు
  • నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు,ప్రగతి పద్దు- రూ.88,038 కోట్ల
  • పట్టణాభివృద్ధికి -5599 కోట్లు   బ్రహ్మణ సంక్షేమం-100 కోట్లు
  • బీసి సంక్షేమం-5075 కోట్లు   జీహెచ్ఎంసీకి కేటాయింపు-వేయ్యి కోట్లు
  • ఎస్సీ సంక్షేమం-14375 కోట్లు   హరితహారం-5 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం-1249 కోట్లు    పంచాయతీరాజ్ -14,723కోట్లు                             
  •   పరిశ్రమలు -985 కోట్లు     మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు
  • మిషన్ భగీరథ-3 వేల కోట్లు       వైద్య,ఆరోగ్య రంగం -5,976 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమం- 30 కోట్లు   ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు 
  • పరిశ్రమలు-985 కోట్లు    విద్యుత్‌ రంగానికి రూ.4,203కోట్లు                           
  • విద్య-12705 కోట్లు        రహదారుల అభివృద్ధికి రూ.5,033కోట్లు 
  • ఫీరియింబర్స్‌మెంట్-1939 కోట్లు     పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198కోట్లు 
  • ఐటీ రంగం-252 కోట్లు         శాంతి భద్రతలకు రూ.4,828కోట్లు
  • 2.60 లక్షల డబుల్ బెడ్ రూంల ఇండ్లు మంజూరు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.