ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బహుబలి -2 కంక్లూజన్‌ విక్షించనున్న క్వీన్‌ ఎలిజిబెత్‌




ఎస్.ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన మూవీ బహుబలి-2 మరో సారి వార్తలకెక్కింది. బహుబలి ప్రీమియం షో ను యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్‌ షో ను ముఖ్యఅతిధిగా బ్రిటీష్‌ మహరాణీ క్వీన్‌ ఎలిజిబెత్‌ చూడనున్నారని సమాచారం. మీడియా సమాచారం ప్రకారం  ఏప్రిల్‌ 27 న బాకింహమ్‌ ప్యాలెస్‌ లో భారతీయ మరియు బ్రటీష్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే సంస్కృతిక కార్యక్రమం భారత స్వాతంత్ర ఉత్సవం జరుగుతుంది. ఇందులో బహుబలి-2 ప్రీమియం షో ప్రదర్శించనున్నారు.అందిన సమాచారం ప్రకారం మంగళవారం ఇండియా యుకే ఇయర్‌ ఆప్‌ కల్చర్‌ ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందన ప్రముఖులు హజరయ్యారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు