ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బహుబలి -2 కంక్లూజన్‌ విక్షించనున్న క్వీన్‌ ఎలిజిబెత్‌




ఎస్.ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన మూవీ బహుబలి-2 మరో సారి వార్తలకెక్కింది. బహుబలి ప్రీమియం షో ను యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్‌ షో ను ముఖ్యఅతిధిగా బ్రిటీష్‌ మహరాణీ క్వీన్‌ ఎలిజిబెత్‌ చూడనున్నారని సమాచారం. మీడియా సమాచారం ప్రకారం  ఏప్రిల్‌ 27 న బాకింహమ్‌ ప్యాలెస్‌ లో భారతీయ మరియు బ్రటీష్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే సంస్కృతిక కార్యక్రమం భారత స్వాతంత్ర ఉత్సవం జరుగుతుంది. ఇందులో బహుబలి-2 ప్రీమియం షో ప్రదర్శించనున్నారు.అందిన సమాచారం ప్రకారం మంగళవారం ఇండియా యుకే ఇయర్‌ ఆప్‌ కల్చర్‌ ప్రారంభించబడింది.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందన ప్రముఖులు హజరయ్యారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం