ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కసాయి గా మారిన మహిళ

 
కైరో,ఈజీప్ట్ కు చెందని రోవైదా హోస్నీ కసాయి గా మారింది.కసాయి పేరులో నే కర్కసత్వం ఉంది.దయ,జాలి,కరుణ లాంటి పదాలకు ఈ కసాయికి వర్తించవు.అసలు ఆమె ఎందుకు కసాయి గా మారవలసి వచ్చింది.  ఇలాంటి పరిస్థితి ఎలా దాపురించింది.

భర్త అనారోగ్యాతో  మంచాన పడ్డాడు. సంపాదన లేదు. పురషాధిక్య సమాజంలో  ఒక మహిళ రానించటం కష్టతరమైంది కానీ తప్పని పరిస్థితి... అటువంటి స్థితి లో భర్త జీవనోపాధిగా ఉన్న వృత్తి ని స్వీకరించంది. కసాయి గా మారింది....కష్లతమైన  కసాయి వృత్తిని దిక్కూతోచని స్థితి చెపట్టవలసి వచ్చింది. ముస్లీం సమాజంలో హాలాల్‌ మాంసముని అంటే జంతువును బిస్మీల్లా చేబుతూ వధిస్తారు. ఆ జంతువును చిన్న చిన్న మక్కులుగా కోయటం అంత సులువైనది కాదు. కానీ అలవాటు చేసుకుంది.మెదట హీజాబ్‌ దరించి,పురషాధిక్యమున్న ఈ వృత్తిలో మాంసం ను ముక్కలు చేయటం కొద్దిరి రుచించలేదు. ఇస్లాంలో పురుషులే  ఈ వృత్తి చేపట్టాలని లేదు .నిబద్దత, సుభ్రతను పాటిస్తూ వృత్తిని ఎవరైనకొనసాగించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు