ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంద్రప్రదేశ్‌ లో రానున్న జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు




ప్రపంచ స్థాయిలలో పేరున్న సంస్థలకు భూములతో పాటు ప్రొత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.ఇప్పటికే కొన్ని దేశవిదేశీ విద్యా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. అమరావతికి ప్రాచుర్యం లబించేవిదంగా .. ఐయుఐహెచ్‌ ( ఇండో-యూకే ఇన్స్టీట్యూట్‌ ఆప్‌ హెల్త్) పెద్ద ప్రాజెక్టు తలపెట్టారు.
అంతర్జాతీయ స్థాయిలో వెయ్యి పడకల మెగా ఆస్పత్రిని,ఇతర అనుబంద పరిశోధన శిక్షణ సంస్థలను 2018  లోగా నిర్మిస్తారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏడు జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు రావలసి ఉంది. ఇప్పటికే అయిదు జాతీయ సంస్థల తాత్కాలిక భవనాలో ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో (ఇండియన్‌ ఇన్సీట్యూట్ ఆప్‌ మేనేజ్‌మెంట్‌, చిత్తూరు జిల్లా లో ఐఐటీ,పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేంలో ఎన్‌ఐటీ,గుంటూరు జిల్లాలో ఎన్‌ఐడి ( నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ డిజైనింగ్‌),వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటివి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.దేశంలో అరుదైన ఐఐఎస్‌ఇఆర్‌( ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్ ఎడ్యూకేషనల్ అంఢ్ రిసెర్చ్ ) ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలో ఐఐఐటీ నెలకొల్పారు. అనంతపురం జిల్లాలో ( నేషనల్‌ ఆకాడమి ఆప్‌ కస్టమ్స్,ఎక్సైజ్‌ అండ్‌ నార్కోటిక్స్),కర్నూలు జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ, గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్,విజయనగరం లో గిరిజన విశ్వవిద్యాలయం,అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో పెట్రోలియం విశ్వవిద్యాలయం,కాకినాడలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ప్యాకేజింగ్  సంస్థలు మంజూరయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలు
ఈ విద్యా సంవత్సరం నుంచి కర్నూలులో  ఉర్థూ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. రాయలసీమలోని విశ్వవిద్యాలయాల అభివృద్దికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.  అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాన్న ఉద్దేశంతో జిల్లకో విశ్వవిద్యాలయం నెలకొల్పాలని… అందులో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఇంధన విశ్వవిద్యాలయం,తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లాజిస్టక్‌ విశ్వవిద్యాలయం నెలకల్పుతారని ప్రభుత్వం చేబుతుంది.
అన్ని జిల్లా అభివృద్ది మంత్రంతో పలు జిల్లాలో విశ్వవిద్యాలయలను, అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పడం శుభసుచకం…  నిరుద్యోగులకు ఉపాధి కలిగే ఆవకాశముంది. ఈ సంస్థలలో స్థానికతకు పెద్దపీట వేస్తే యువతకు మంచి ఆవకాశాలు లభిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..