ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పుదీనా...బంగారం.

.
పుదీనాన ఘాటైన తాజా వాసతో ,ఔష గుణాలు  కలిగి అనారోగ్యాలను దూరం  చేయటానికి ఉపయోగపడుతుంది.ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ,మలబద్దకం.అజీర్ణం,గ్యాస్‌ వంటి సమస్యలను తగ్గించటానికి , పుదీనా ఆకులమిశ్రమంతో ళ్లు మెరవటానికి, ర్మంపై ఎక్కడైనా దురగా, మంటగా ఉంటే కొన్ని పుదీనా ఆకులను లిపి ఆయా ప్రదేశాలపై ఉంచితే సమస్య నుంచి ఉపనం భిస్తుంది. పుదీనా ఆకుల సం, నిమ్మసం, తేనెలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా లిపి తీసుకుంటే అజీర్ణం, డుపు ఉబ్బరం, వికారం, వాంతులు గ్గుతాయి.పుదీనా ఆకులను బాగా లిపి ముద్దగా చేసి దాన్ని నుదుటిపై ఉంచుకుట్టే నొప్పి తగ్గే ఆవకాశముంటుంది. పుదీనా ఆకులతో కాచిన షాయంలో ఉప్పు లిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి స్య తొలగిపోతుంది.కొన్ని పుదీనా ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు తెల్ల సొన పాలి. మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చ్చలు, మొటిమలు పోతాయి.

 పుదీనా ఆకులతో యారు చేసిన నూనె కు మార్కెట్లో భ్యవుతుంది. దీన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు దృఢంగా మారుతాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు