ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పుదీనా...బంగారం.

.
పుదీనాన ఘాటైన తాజా వాసతో ,ఔష గుణాలు  కలిగి అనారోగ్యాలను దూరం  చేయటానికి ఉపయోగపడుతుంది.ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ,మలబద్దకం.అజీర్ణం,గ్యాస్‌ వంటి సమస్యలను తగ్గించటానికి , పుదీనా ఆకులమిశ్రమంతో ళ్లు మెరవటానికి, ర్మంపై ఎక్కడైనా దురగా, మంటగా ఉంటే కొన్ని పుదీనా ఆకులను లిపి ఆయా ప్రదేశాలపై ఉంచితే సమస్య నుంచి ఉపనం భిస్తుంది. పుదీనా ఆకుల సం, నిమ్మసం, తేనెలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా లిపి తీసుకుంటే అజీర్ణం, డుపు ఉబ్బరం, వికారం, వాంతులు గ్గుతాయి.పుదీనా ఆకులను బాగా లిపి ముద్దగా చేసి దాన్ని నుదుటిపై ఉంచుకుట్టే నొప్పి తగ్గే ఆవకాశముంటుంది. పుదీనా ఆకులతో కాచిన షాయంలో ఉప్పు లిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి స్య తొలగిపోతుంది.కొన్ని పుదీనా ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు తెల్ల సొన పాలి. మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చ్చలు, మొటిమలు పోతాయి.

 పుదీనా ఆకులతో యారు చేసిన నూనె కు మార్కెట్లో భ్యవుతుంది. దీన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలు దృఢంగా మారుతాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం