ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొత్త పెద్దాసుపత్రుల నిర్మాణం-రాబో బ్యాంకు

కొత్త పెద్దాసుపత్రుల నిర్మాణం, హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో నిర్మించతలపెట్టి, రెండేళ్లలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల డిజైన్లు రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని ,గాంధి, ఉస్మానియా తరహాలో హైదరాబాద్ నగరంలో మొదటి దశలో మూడు పెద్దాసుపత్రులు నిర్మించాలని, ఒక్కో ఆసుపత్రిలో 750 పడకలు ఏర్పాటు, వీటిలో 500 బెడ్స్ మల్టి స్పెషాలిటీ కోసం, 250 బెడ్స్ ను పిల్లలు, మహిళల కోసం, ఉస్మానియా ఆసుపత్రి టవర్స్ ను కూడా వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించాలని చెప్పారు. కరీంనగర్, ఖమ్మంలో ఒక్కోటి 500 పడకల సామర్థ్యంతో ...కొత్త ఆసుపత్రుల్లో 4,250 పడకల సామర్థ్యం, ఆసుపత్రుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని చెప్పారు.


ఆర్థిక సహకారానికి ముందుకొచ్చిన రాబో బ్యాంకు
-----------------------------------------------------------
నెదర్లాండ్స్ కు చెందిన రాబో బ్యాంకు ,తెలంగాణలో నిర్మించే కొత్త ఆసుపత్రుల నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చింది. పెద్దాసుపత్రులు నిర్మించిన అనుభవం ఉన్న రాబో బ్యాంకు ..శ్రీలంకతో పాటు పలు ప్రాంతాల్లో... తెలంగాణ ఆసుపత్రుల నిర్మాణ వ్యయంలో, నిర్మాణంలో భాగం పంచుకుంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. రాబో బ్యాంకు వైస్ ప్రసిడెంట్ హాన్ బార్టెల్డ్స్ (Han Bartelds) నాయకత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ని కలిసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..