ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏడీబీ-విశాఖ - చెన్నై కారిడార్ కు రూ.3,500 కోట్లు

విశాఖ - చెన్నై కారిడార్ కు రూ.3,500 కోట్లు ఇచ్చేందుకు  ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. ఏడీబీ కి చెందిన భారతదేశ ప్రతినిధుల బృందం మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయింది.. గ్రామీణ రహదారులు, తాగునీరు, ఓడరేవుల అనుసంధానం, రవాణా, విద్యుత్తు, పట్టణ ప్రణాళిక తదితర రంగాల్లో రాష్ట్రానికి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధంగా, త్వరితగతిన పూర్తి చేసేందు కు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు