2008-09లో గత పాలకులు, పోస్టులు మంజూరీ చేయకుండానే 73
ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు , పనిచేస్తున్న
632 మందిని ఈ కళాశాలల్లోని అన్ సాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీచేసి తమకు అన్యాయం చేశారని,16 జీవో ప్రకారం రెగ్యులర్ కావడానికి అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సిహెచ్ ముఖ్యమంత్రికి వివరించారు.గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమేకాకుండా కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడానికి అర్హతలున్న వారందరినీ గుర్తించి తగున్యాయం చేయాల్సిన అవసరమున్నదని, న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి అన్నారు. సత్వర న్యాయం జరిగే దిశగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సిఎం ఆదేశించారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి