ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ ...

2008-09లో గత పాలకులు, పోస్టులు మంజూరీ చేయకుండానే 73 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు , పనిచేస్తున్న 632 మందిని కళాశాలల్లోని అన్ సాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీచేసి తమకు అన్యాయం చేశారని,16 జీవో ప్రకారం రెగ్యులర్ కావడానికి అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సిహెచ్ ముఖ్యమంత్రికి వివరించారు.గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమేకాకుండా కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడానికి అర్హతలున్న వారందరినీ గుర్తించి తగున్యాయం చేయాల్సిన అవసరమున్నదని, న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి అన్నారు. సత్వర న్యాయం జరిగే దిశగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సిఎం ఆదేశించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు