ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఫారెస్ట్ కాలేజీకి 118 పోస్టులు

విద్యా సంస్థలు మండల కేంద్రాల్లోనే ఉండాలనే నిబంధన ఏమి లేదని, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని, విద్యార్థులకు అనువైన స్థలం, ఎంపిక చేయాలన్నారు. మైనారిటీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఎస్సీలకు 130, ఎస్టీలకు 50 మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యా సంస్థలు ప్రారంభం ,ఇవన్నీ కేజీ టు పీజీ విద్యలో భాగం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.

ఫారెస్ట్ కాలేజీకి 118 పోస్టులు
----------------------------------

మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫారెస్ట్ కాలేజి నిర్వహణ కోసం అవసరమైన 118 పోస్టుల మంజూరు , విద్యా సంవత్సరం నుండే కాలేజి ప్రారంభం, కొత్త భవనం నిర్మించే లోపు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు