రాజకీయాలు వేరు, మితృత్వం వేరు... మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం సచివాలయానికి వచ్చారు. నీరసంగా కనిపించిన చెరుకు ముత్యంరెడ్డిని ముఖ్యమంత్రి గమనింఛి .. . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు . ఆమెరికాకు వెళ్లి మంచి వైద్యం చేయించుకోవాలని సూచించారు. . డబ్బు విషయం నాకు వదిలిపెట్టు ముందు ఆరోగ్యం కాపాడుకోండి అని ముఖ్యమంత్రి చెప్పారు. వెంటనే సిఎంఓ అధికారులను పిలిపించి .. . ప్రపంచంలోనే మెరుగైన వైద్యం అందే ఆమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ ఆసుపత్రికి ముత్యం రెడ్డి పంపాలని ఆదేశించారు. ఆమెరికా వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాస్పోర్టు, వీసాలతో పాటు అక్కడ వైద్యుల అపాయింట్మెంట్ తదితర వ్యవహారాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండే పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందన చూసిన తరువాత చెరుకు ముత్యంరెడ్డి చమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి