తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం మధ్మాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి