ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ కొత్త జిల్లాలకు కాలెక్టర్స్

తెలంగాణ కొత్త జిల్లాల కలెక్టర్ల జాబితా ఈవిధంగా ఉండే అవకాశం 
 1. అతిలాబాద్  జ్యోతి బుద్దప్రకాష్. 
2.మంచిర్యాల -కర్ణన్ ఆర్ వి.
3. నిర్మల్ ఇలంబర్తి.
4. ఆసిఫాబాద్-చంపాలాల్
5. నిజమాబాద్ - యోగితరాణ
6. కామారెడ్డి-సత్యన్నారాయణ
7.ఖమ్మం- లోకేష్
8.కొత్తగూడెం-రాజీవ్ జీ హన్మంత్
9.హైద్రాబాద్- రాహుల్ బోజ్జా
10.వరంగల్- అమ్రపాలి,
11. హన్మ కొండా జిల్లా కి ప్రశాంత్
12. భూపాల పల్లి-మురళీ
13-మహబుబాబాద్ -ప్రీతి మీనా
14-జనాగం-దేవసేనా
15.కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
16.జగిత్యాల-శరత్.
17.పెద్దపల్లి- వర్షీణి
18.సిరిసిల్ల - కృష్ణా భాస్కర్
19.మహాబుబ్ నగర్- రోనాల్డ్ రాస్
20. నాగర్ కర్నూల్ -  శ్రీదర్
21. వనపర్తి- శ్వేత మహాంతి
22.గద్వాల -రజత్ కుమార్ శైనీ
23. మెదక్- భారతీ హోళీ కేరి
24.సిద్దిపేట- వెంకట్ రామి రెడ్డి
25. సంగారెడ్డి - మాణిక్ రాజ్
26. రంగారెడ్డి-రఘునందన్ రావ్
27. వికారాబాద్ -దివ్య
28.మల్కాజ్ గిరి - ఎం వి రెడ్డి
29. నల్గోండ- గౌరవ్ ఉప్పల్
30. యాదాద్రి -అనితా రామచంద్రన్

31. సూర్యాపేట- సురేంధ్ర మోహన్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..