ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిద్రలేమి

 

ప్రపంచ వ్యాప్తంగా  పర్యావరణ సంబంధిత కారణలతో నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న దేశాలలో భారత్ ఒకటిగా మారింది. దేశంలో  దక్షిణ ప్రాంతాల ప్రజలు ఏటా 78-91 గంటలు నిద్రను కోల్పోతున్నారు. ఇందులో 8-9 గంటల నిద్రలేమి కి వాతావరణ మార్పులే కారణమని క్లెమేట్ సెంట్రల్  సంస్ధ వెలువరించిన తాజా నివేదిక తెలుపుతుంది.ఇది దాదాపు 107 నగరాల్లో అధ్యయనం చేసి వాతావరణ మార్పుల కారణంగా అత్యధికంగా నిద్ర కోల్పోతున్న ప్రాంతంగా తమిళనాడు నమోదయింది. రాత్రి అధిక ఉష్ణోగ్రత కారణంగా  ఒక్కో వ్యక్తి  ఏడాదికి సగటున దాదాపు 56 గంటల నిద్రను కొల్పోయినట్లు గుర్తించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.