ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పిడుగుతో ఇల్లు గోవిందా

 

సాదారణంగా వర్షకాలంలో వరదలతో నాళలు పొంగి నీటి ప్రవాహంలో జనాలు కొట్లకుపొవటం కు సంబంధించిన వార్తలను చూస్తుంటాం. కానీ ఇదే వర్ష కాలం ఇంకో ప్రమాదం గురించి ఎక్కువగా ఆలోచించం అదే పిడుగు... భారీ శబ్దంతో పాటు సుమారు లక్ష నుంచి రెండు లక్షల వోల్టు లకు పైగా విద్యుత్తు...పిడుగు నేల ను తాకే సమయంలో ఉత్పత్తవుతుంది. పిడుగు తీవ్రతకు ఇంటి వస్తువులతో పాటు ఇల్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కనీస జాగ్రతలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా  కాపాడుకునే వీలుందంటున్నారు నిపుణులు.  వర్షాకాలంలో వరద బీభత్సం మే కాదు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువైతున్నాయి. 

ఉత్పతాల సమయంలో  ఎత్తయిన భవనా పై అంతస్తుల్లో ఉండేవారు  విద్యుత్తు సరఫరా అందించే మెయిన్ స్విచ్ ను ఆపేయాసి, టీవీ, ఏసీ, ప్రజ్, వాషింగ్ మెషిన్  సహా అన్ని విద్యత్తు గృహోపరకరణాల ప్లగ్  లను స్విచ్  బోర్డు  నుంచి తీసేయాలి.

సాధారణ ఇళ్ల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకూ అన్నింటిని రాగి తీగతో ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి.ఇంటి పై కప్పు పై రాగితో  చేసిన లైటినింగ్ అరెస్టర్. లైటనింగ్ కండక్టర్  ను బిగించుకుని., వాటిని ఎర్త్ వైర్ తో అనుసంధానించాలి.ఇంపెండెంట్ ఇళ్లకు రాగి తీగతో పెరటిలో తడిగా ఉండే ప్రదేశంలో నాలుగు అడుగుల రాడ్డుతో ఎర్తింగ్ చేసుకోవాలి. ఇళ్లు భవనాలకు వెలుపలి వైపు లోహపు గొట్టాలు, నీటి పైపులు యాంటెనాలు ఉంటే వాటన్నింటనీ భూమిలోని ఎర్తింగ్ వ్యవస్థతో తప్పని సరిగా అనుసంధానించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.