ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా 2002 నాటి ఓటర్ లిస్టులు


ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలలో SIR ప్రక్రియ కొనసాగుస్తున్న తరుణం చాలా మంది కి  2002 నాటి జాబితా లో తమ వివరాలను పొందటం ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన  2002 నాటి ఓటర్ లిస్టుల లింక్ ను  క్రింద ఇవ్వడం జరిగింది.

 ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా 2002 నాటి ఓటర్ లిస్టులు


ఈ లింక్ ఓపెన్ చేసి కూడా మీ వివరాలతో సెర్చ్ చేయండి 

https://epicsir.in/status

మన ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా 2002 నాటి లిస్టులు ఆన్లైన్ లో సెర్చ్ చేయండి 

 కృష్ణాజిల్లా

https://krishna.ap.gov.in/sir-2002-electoral-roll/

గుంటూరు

https://guntur.ap.gov.in/sir-electoral-rolls-2002-guntur-district/

 ప్రకాశం

https://prakasam.ap.gov.in/special-intensive-revision-2002/

 శ్రీ పొట్టి శ్రీరాములు  నెల్లూరు

https://spsnellore.ap.gov.in/sir2002_special-intensive-revision-electoral-rolls-2002-sps-nellore-district/


కర్నూలు

https://kurnool.ap.gov.in/special-intensive-revision-2002/

 అనంతపురం

https://ananthapuramu.ap.gov.in/sir-electoral-rolls-2002-tab/

 కడప

https://kadapa.ap.gov.in/sir-2002-kadapa-district/

చిత్తూరు

https://chittoor.ap.gov.in/140-chittoor-special-intensive-revision-sir-2002-electoral-roll/

శ్రీకాకుళం

https://srikakulam.ap.gov.in/documents/srikakulam-district-irer-2002/

 విజయనగరం

https://vizianagaram.ap.gov.in/slrerolls2002/

 విశాఖపట్నం

https://visakhapatnam.ap.gov.in/election-ir-2002/

 తూర్పు గోదావరి

https://eastgodavari.ap.gov.in/election-ir-2002/

 పశ్చిమ గోదావరి

https://eastgodavari.ap.gov.in/election-ir-2002/


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.