ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

SIR ఫారం పేరుతో జరుగుతున్న మోసం


 ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో SIR - Special Intensive Revision చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన అందరి పేర్లు ఉండేలా మరియు అక్రమ ఓటర్లను తొలగించే ఉద్దేశ్యం.SIR ఫారం నింపిన తర్వాత మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.కాల్ చేసే వ్యక్తి తను BLO - బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పండి" అని అడుగుతాడు.ఒక్కసారి OTP చెప్పారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది.భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే రిపోర్ట్ అయింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటించి "SIR.apk" లింక్ పంపి డేటా దొంగిలిస్తున్నారు

ముఖ్య సూచన

1. ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరు

2. ఎవరికీ OTP ఇవ్వకండి

3. OTP కోసం బెదిరిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.