ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పస్ట్ నైట్... పూజల పై క్యారీటీ

 

 

ట్రైన్ లో మొన్న పస్ట్ క్లాస్ ఏసీ లో పస్ట్ నైట్ సెట్ వేశారని, ఈ రోజు ట్రైన్ లో ఒక బోగిలో పూజలు కానించాలరని విడియోలు వైరల్ ఆవుతున్నాయి. పస్ట్ నైట్ సెట్ కు అనుమతించిన అధికారులపై రైల్వే శాఖ చర్యలను తీసుకుంది. అదే విధంగా  ట్రైన్‌లోని ఒక బోగీలో పూజలు చేశారంటూ చక్కర్లు కొడుతున్న వీడియోపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. అది ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని తెలిపింది. సాధారణ ప్రయాణికులది బోగీ కాదని, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నదని స్పష్టం చేసింది. సెలూన్ కారును ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ జులై 8న బుక్ చేసుకున్నారని పేర్కొంది.సైలూన్ కారు అంటే ఒక  ప్రత్యేకం 

బోగిలో ఏసీ బెడ్ రూమ్, డైనింగ్, కిచెన్,వాష్ రూమ్ వంటి సౌకర్యాలతో హోటల్ లాంటి ఈ బోగిని డబ్జు కంటి బుక్ చేసుకుంటారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.