ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అత్యంత ఖరీదైన భారత దేశ విద్యా

ఆహ్లద కరమైన వాతావరణం,నైపూణ్యం కలిగిన అధ్యాపక వర్గం,విద్యాతో పాలు ఇతర యాక్టివిటీలో శిక్షణ,విద్యార్ధులకు అభిరు చి కలిగించే అంశాలపై ప్రత్యేక తర్పీదు,జీవితం లో ఎటువంటి ఒడుదొడుకులను ఎదర్కొనే ఆత్మస్తైర్యాం ,సీటీ లైప్ కి దూరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితంలో ఉపయోగ పడే అంశాల పట్ల అవగాహన కల్పించాలే ఉద్ధేశంతో  ఈ విద్యా సంస్థలు నిర్మిస్తారు. ఇలాంటి విద్యా సంస్థలొ సామాన్య ప్రజలు చదువుకునే ఆవకాశముండదు.  కేవలం సంపర్ణ వర్గాలకు చెందిన వారు, ప్రముఖుల పిల్లలు ఇందులో చదువుతారు. ఇలాంటి స్కూలు వివరాలు...

1. డూన్ స్కూల్ ,డీల్లీనుంచి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన ఈ స్కూల్ లో రాజీవ్ గాంధీ,రాహూల్ గాంధీ , ఇంకా ప్రముఖుల పిల్లలు ఇందులో చదువు అభ్యసించారు. ఇందులో సంవత్సరాపు పీ 9 లక్షల 70 వేలు, ఇతరాత్ర వసతుల కొరకు 25 వేలు వసూలు చేస్తారు. 1929 నుంచి ఈ డూన్ బాలువ స్కూల్ హిమాలయ పర్వత పరిసర ప్రాంతంలో నిర్మిమై ఉంది.
2.సింధియా స్కూల్ ,  సర్ధార్ స్కూల్ గా పిలవబడే  ఈ స్కూల్ గ్వాలియర్ కోటపై నిర్మించబడింది.ఈ కోట పరిసర ప్రాంతంలో నే తాంతీయ తోపే, రాణి లక్ష్మీ బాయ్ బ్రిటీష్ సైన్యంతో పోరాడిన ప్రాంతం, ఈ కోటలోనే రాణి లక్ష్మిబాయ్ చివరి శ్వాసవరకు పోరాడి మరణించిన ప్రదేశం. ఈ స్కూల్ లో అడ్మిషన్ పొందలంటే కనీసం 7 ,70,00  పీజు  చెల్లించాల్సివుంటుంది. ఇందులో ముఖేష్ అంభానీ, సల్మాన్ ఖాన్ చదువుకున్నారు.
3.అరావళి పర్వత ప్రాంతం,అజ్మీర్ లోని మాయో స్కూలో అడ్మిషన్ పొందాలనుకుంటే   రూ.5,14,000 సమర్పించాల్సిఉంటుంది.ఈ స్కూల్ 1875, బ్రీటీష్ ఇండియాకు  1869-72 మధ్య వైస్ రాయ్ గా పని చేసిన
రిచార్డ్ బోర్కే స్థాపించారు. పోలో గ్రౌండ్,50 అశ్వాలతో  10 కిలోమీటర్ల పరిధిలో ఏయిర్ రైఫిల్ షూటింగ్ ఉంది.
4.కోల్ మెండేల్ వరల్డ్ స్కూల్ -ఇది బ్యాకురైట్ వరల్డ్  స్కూల్ ఐబి ప్రాధమిక మధ్యమిక ప్రోగ్రాం మరియు డిప్లామా   కోర్సులను అందిస్తుంది.క్లాస్ 12 వ తరగతి ఖర్చు దాదాపు రూ.107000 అవుతుంది.
5. వేల్ హమ్ బాయ్స్ స్కూల్  హిమాలయ పర్వతాల వద్ద 30 ఎకరాలలొ డూన్ నది లోయ ప్రాంతంలో నర్మించబడింది.ఇక్కడ సంజయ్ గాంధీ,నవీన్ పట్నాయక్,మణిశంకర్ ఐయ్యార్ లాంటి ప్రముఖులు విద్యానభ్యసించారు.ఈ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే 5,70,000 సంవత్సరానికి, ఇతర ఖర్చుల క్రింద మరో లక్ష రూపాయిలు చెల్లించాలి.
6.వుడ్ స్టాక్ స్కూల్ ముసోరీ హిల్ స్టేషన్ దగ్గర లాండూర్ ,డూన్ నదీ,టెహ్రీ హిల్స్ ,ప్రాచీన శీవలిక్ పర్వత శ్రేనులల ఉన్నది.12 వ తరగతి కి రూ.15.90,000 సంవత్సర ఖర్చు ఉంటుంది.మరో అడ్మీనీస్ర్టేటివ్ పీజు క్రింద రూ. 50000 అదనంగా వసూలు చేస్తారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..