ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రభుత్వం స్పందించాలి....



శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని,ప్రత్యేక కమిటీ వేయాలని జన సేన అధినేత  పవన్ కల్యాణ్‌ కోరారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులతో పవన్‌ కల్యణ్  ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న వ్యక్తులతో మాట్లాడి వారి సమస్యను తెలుచుకున్నారు.ప్రభుత్వంపరిష్కార దిశగా ప్రయత్నాలు చేయాలని....48 గంటలో ప్రభుత్వం స్పందంచి కమిటీ వేయాలని కోరారు.ఉద్దానం కిడ్నీ సమస్యపై తాను ఐదుగురితో జనసేన తరుపున ఒక కమిటీ వేస్తున్నాని పవన్‌ తెలిపారు
https://www.youtube.com/watch?v=BKy_ETvkJn8

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు