ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమీరా -గిన్నిస్‌ వరల్డ్ రికార్డు

గిన్నిస్వరల్డ్ రికార్డు సృష్టించటం అంత తేలికైన విషయం కాదు.ఎంతో సాదన పట్టుదల ఉండాలి. కారెమ్స్లో లో గిన్నిస్బుక్ రికార్డు సృష్టించింది. షేక్హుస్నా సమీరా….విజయవాడ వేధికగా, ఆంద్రరాష్ట్ర కారెమ్స్  సంఘం ఆద్వర్యంలో న్యూ వరల్డ్ రికార్డు మరాథన్కారెమ్స్ నిర్వహించారు. ఒక గంట కుదురుగా కూర్చోవటం ఎంత కష్టమోనిర్విరామంగా 34 గంటల 45 నిమిషాల 56 సెకనుల పాటు క్యారెమ్స ఆడి గిన్నిస్బుక్రికార్డు సాధించింది. సమీరా….ఆమెరికా పేరిట ఉన్న 32 గంటల 45 నిమిషాల రికార్డును  బ్రెక్చేసింది.
నేను 5 తరగతి వెసవి సెలవులో నా బాబయి తో ఆడుతుండగాక్యారమ్స ఆట తీరు.. నా పింగర్స్ మూమెంట్చూసి నీపు క్యారెమ్స లో రానించగలవని చెప్పాడు. నా బాబయి షేక్అబ్దల్జలీల్‌, పర్యవేక్షణలో నేను క్యారెమ్స్ ప్రాక్టీసకు చేశాను. తానే నా ఫస్ట్ కోచ్‌..నా బాబయి గుంటూరులో ఉంటారు.నేను హైదరాబాద్లో ఉండటంతోగుంటూరుకు వెళ్ళి ప్రాక్టీసు చేయటం కష్టం అనిపింటడంతో హైదరాబాద్లోనే సురేష్సార్అధ్వర్యంలో క్యారెమ్స్  సాధన చేశాను. అతనే నా ప్రస్తుత కోచ్‌….భారత్లో క్యారెమ్స్కు చిన్న చూపు అలాంటి క్రిడలో పాపులారీటీ తల్లిదండ్రు ఆవగాహన కల్పించటానికి తాను వరల్డ రికార్డు సంకల్పించినట్లు చెబుతుంది సమీరాఐదవ తరగతిలో స్ర్టైకర్పట్టుకున్న సమీరా రెండెళ్లు తిరగకుండానే కొల్కత్తాలో  జరిగిన పోటీల్లో కాశ్యం సాధించింది. సమీరాగత ఏడాది వడోదరలో నిర్వహించిన పోటిల్లో ఫస్టప్రైజ్గెలుచుకొంది.అదే విధంగా 2014 విశాఖలో సద్దెనిమి వ్యక్తులతో 18 గంటల 18 నిమిషాల 18 సెకనులు ఆడి లిమ్కా బుక్కెక్కింది. తర్వాతి ఏడాది ఎల్‌. బీ .స్టేడియంలో జరిగిన జూనియర్స్ లో 20 మందితో 20 గంటల 20 నిమిషాల 20 సెకనులు ఆడింది. దీంతో 2016లో 24 మంది 24ఆడగలనని ప్రకటించింది సమీరా
ఎవరో ఒక ఇండియన్యూ ఎస్కు వెళ్ళి యూ ఎస్కే ఒక రికార్డు చేసి పెట్టాడు. యూ ఎస్క్యారెమ్స్కి మంచి గుర్తింపుఉంది. క్యారెమ్స్ ఇండియన్ఒరిజన్గేమ్‌…దానికి ఇండియాలోనే ఎక్కువ గుర్తింపు ఉండాలి
ఆమెరికా పేరిట ఉన్న30గంటల 40 నిమిషాల  గిన్నిస్బుక్రికార్డును సాధించిన వారు 40 ఏళ్లపైబడిన వారు..దానిని బ్రేక్చేయాలని తలంచి 34 గంటల్లో 34 మందితో ఆడుతానని ప్రకటించటంతో గిన్నిస్బుక్అధికారులు అంగీకరించలేదు.గంట గంటకు ప్లేయర్లను మార్చవద్దని కండీషన్పెట్టారు.
యూ ఎస్ను నేను బ్రేక్చేయగలిగాను ఫిల్ప్రౌడ్ టూ బీ ఇండియన్‌.. నాబర్తడే రోజు నా కంట్రీ గిప్ట్ ఇచ్చాను
సమయంలో సౌత్ఇండియా ర్యాంకింగ్టోర్నమెంటు జరుగుతుండటంతో కొంత మంది నిపుణులతో పరిచయం ఏర్పాడటంతో  పాట్నర్గా విశాఖ పట్టాణానికి చెందని అల్లాడి పవన్సెలక్ట్ చేసుకున్నారు. సమీరాఇందుకోసం శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ప్రాక్టీసు చేసింది. కాలేజీకి మూడు నెలల సెలవు పెట్టింది. మయంలో డెగ్యూ జ్వరం సొకినపటికి జ్వరం తగ్గిన తర్వాత పట్టుదలతో అనుకున్న లక్ష్యం నెరవెర్చుకొంది. ఇటీవల విజయవాడలో ఉత్కంటబరితంగా జరిగిన క్యారెమ్స్ లో 34 గంటల 45 నిమిషాల 56 సెకన్లు ఆడి ప్రపంచ రికార్డు బద్డలుకొట్టింది.కారెమ్స్ ను జాతీయ క్రీడల్లో ఒకటిగా గుర్తింపు తీసుకురావడమై తన లక్ష్యమని చెబుతుంది. సమీరా

రానున్న నేషనల్గేమ్స్ లో గోల్డమెడల్కొట్టాలి..ఇంటర్నేషనల్ఆడాలిఇదే నా ఆకాంక్ష

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు