ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమీరా -గిన్నిస్‌ వరల్డ్ రికార్డు

గిన్నిస్వరల్డ్ రికార్డు సృష్టించటం అంత తేలికైన విషయం కాదు.ఎంతో సాదన పట్టుదల ఉండాలి. కారెమ్స్లో లో గిన్నిస్బుక్ రికార్డు సృష్టించింది. షేక్హుస్నా సమీరా….విజయవాడ వేధికగా, ఆంద్రరాష్ట్ర కారెమ్స్  సంఘం ఆద్వర్యంలో న్యూ వరల్డ్ రికార్డు మరాథన్కారెమ్స్ నిర్వహించారు. ఒక గంట కుదురుగా కూర్చోవటం ఎంత కష్టమోనిర్విరామంగా 34 గంటల 45 నిమిషాల 56 సెకనుల పాటు క్యారెమ్స ఆడి గిన్నిస్బుక్రికార్డు సాధించింది. సమీరా….ఆమెరికా పేరిట ఉన్న 32 గంటల 45 నిమిషాల రికార్డును  బ్రెక్చేసింది.
నేను 5 తరగతి వెసవి సెలవులో నా బాబయి తో ఆడుతుండగాక్యారమ్స ఆట తీరు.. నా పింగర్స్ మూమెంట్చూసి నీపు క్యారెమ్స లో రానించగలవని చెప్పాడు. నా బాబయి షేక్అబ్దల్జలీల్‌, పర్యవేక్షణలో నేను క్యారెమ్స్ ప్రాక్టీసకు చేశాను. తానే నా ఫస్ట్ కోచ్‌..నా బాబయి గుంటూరులో ఉంటారు.నేను హైదరాబాద్లో ఉండటంతోగుంటూరుకు వెళ్ళి ప్రాక్టీసు చేయటం కష్టం అనిపింటడంతో హైదరాబాద్లోనే సురేష్సార్అధ్వర్యంలో క్యారెమ్స్  సాధన చేశాను. అతనే నా ప్రస్తుత కోచ్‌….భారత్లో క్యారెమ్స్కు చిన్న చూపు అలాంటి క్రిడలో పాపులారీటీ తల్లిదండ్రు ఆవగాహన కల్పించటానికి తాను వరల్డ రికార్డు సంకల్పించినట్లు చెబుతుంది సమీరాఐదవ తరగతిలో స్ర్టైకర్పట్టుకున్న సమీరా రెండెళ్లు తిరగకుండానే కొల్కత్తాలో  జరిగిన పోటీల్లో కాశ్యం సాధించింది. సమీరాగత ఏడాది వడోదరలో నిర్వహించిన పోటిల్లో ఫస్టప్రైజ్గెలుచుకొంది.అదే విధంగా 2014 విశాఖలో సద్దెనిమి వ్యక్తులతో 18 గంటల 18 నిమిషాల 18 సెకనులు ఆడి లిమ్కా బుక్కెక్కింది. తర్వాతి ఏడాది ఎల్‌. బీ .స్టేడియంలో జరిగిన జూనియర్స్ లో 20 మందితో 20 గంటల 20 నిమిషాల 20 సెకనులు ఆడింది. దీంతో 2016లో 24 మంది 24ఆడగలనని ప్రకటించింది సమీరా
ఎవరో ఒక ఇండియన్యూ ఎస్కు వెళ్ళి యూ ఎస్కే ఒక రికార్డు చేసి పెట్టాడు. యూ ఎస్క్యారెమ్స్కి మంచి గుర్తింపుఉంది. క్యారెమ్స్ ఇండియన్ఒరిజన్గేమ్‌…దానికి ఇండియాలోనే ఎక్కువ గుర్తింపు ఉండాలి
ఆమెరికా పేరిట ఉన్న30గంటల 40 నిమిషాల  గిన్నిస్బుక్రికార్డును సాధించిన వారు 40 ఏళ్లపైబడిన వారు..దానిని బ్రేక్చేయాలని తలంచి 34 గంటల్లో 34 మందితో ఆడుతానని ప్రకటించటంతో గిన్నిస్బుక్అధికారులు అంగీకరించలేదు.గంట గంటకు ప్లేయర్లను మార్చవద్దని కండీషన్పెట్టారు.
యూ ఎస్ను నేను బ్రేక్చేయగలిగాను ఫిల్ప్రౌడ్ టూ బీ ఇండియన్‌.. నాబర్తడే రోజు నా కంట్రీ గిప్ట్ ఇచ్చాను
సమయంలో సౌత్ఇండియా ర్యాంకింగ్టోర్నమెంటు జరుగుతుండటంతో కొంత మంది నిపుణులతో పరిచయం ఏర్పాడటంతో  పాట్నర్గా విశాఖ పట్టాణానికి చెందని అల్లాడి పవన్సెలక్ట్ చేసుకున్నారు. సమీరాఇందుకోసం శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ప్రాక్టీసు చేసింది. కాలేజీకి మూడు నెలల సెలవు పెట్టింది. మయంలో డెగ్యూ జ్వరం సొకినపటికి జ్వరం తగ్గిన తర్వాత పట్టుదలతో అనుకున్న లక్ష్యం నెరవెర్చుకొంది. ఇటీవల విజయవాడలో ఉత్కంటబరితంగా జరిగిన క్యారెమ్స్ లో 34 గంటల 45 నిమిషాల 56 సెకన్లు ఆడి ప్రపంచ రికార్డు బద్డలుకొట్టింది.కారెమ్స్ ను జాతీయ క్రీడల్లో ఒకటిగా గుర్తింపు తీసుకురావడమై తన లక్ష్యమని చెబుతుంది. సమీరా

రానున్న నేషనల్గేమ్స్ లో గోల్డమెడల్కొట్టాలి..ఇంటర్నేషనల్ఆడాలిఇదే నా ఆకాంక్ష

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.