ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

500 సంవత్సరాల నగద రహిత లావదేవీలు...


మన దేశంలో డిమానిటైజేషన్‌ తో నవంబర్‌ , డిసెంబర్ లో సామాన్య జనం చాలా ఇక్కట్లు పడ్డారు. క్యాషో ... దేవోడో అని.... ఏటీం ,బ్యాంకుల వద్ద క్యూ లో నిలిచారు. కొన్ని చోట్ల ఏటీఎం ను ద్వంసం చేశారు. క్యాష్‌ కు అలవాటు పడిన జనం ఒక్కసారి క్యాష్‌ లేక పోవటంతో అల్లాడి పొయారు. భారత దేశం లో చాలా లావదేవీలు క్యాష్ రూపంలోనే జరుగుతాయి.ఇప్పడిప్పుడే  డెబిట్‌ కార్డ్,క్రెడిట్‌ కార్డ్‌కు ప్రజలు అలవాటు పడుతున్నారు. గ్రామాలో మాత్రం ఇంకా కార్డు వాడకం లేదు. నగదు రూపంలోనే లావదేవీలు జరుగుతున్నాయి.  కానీ..అస్సాం రాష్ట్రం ...గోవాహాటీకి 32 కి.లో దూరంలో  ఉన్న 'టైవా' గిరిజన గ్రామం మాత్రం నగదు రహిత లావదేవీలు ఇప్పటికి కొనసాగిస్తుంది.
ప్రతి సంవత్సరం 'టైవా' తేగ ప్రజలు ఇచ్చిపుచ్చుకొనే.. నగదు రహిత, బాటర్‌ పద్దతిని 500 సంవత్సరాలనుంచి  అస్సాం,మేఘలయా  పర్వత ప్రాంతంలో జీవించే వీరు మూడు రోజుల పాటు మోరీగావ్‌ జిల్లాలో మేలా నిర్వహిస్తారు.  'జుబీలీ మేలా' పేరుతో పిలువబడే ఈ సంత లో అన్ని రకాల వస్తువులను మార్పడి పద్దతిలో కొనడం, అమ్మడం జరుగుతుంది.
ఈ మేలా కు మూడు రోజుల ముందే టైవా, కార్బీ,ఖాసీ, జైంతియా తేగ జాతి వారు పర్వత పరిసర ప్రాంతాల నుంచి ఈ మేలా లో తమ  వివిధ రకాలను వస్తువులను తీసుకొస్తారు. సాధారణంగా ఈ మేలా జనవరి చివరి వారంలో అల్లం,బాంబు షూట్‌,పసుపు, గుమ్మడి కాయలు, వివిధ రకాలైన ముందులను ఔషదాలను,ఎండు చేపలను ,పితాస్‌ పేరుతో వరి చెక్కల లావదేవీలను నిర్వహిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..