ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేడి నీళ్ళు త్రాగడం మంచిదా... ?


వేడి నీళ్లు ఔషదంగా పనిచేస్తాయా.... ఎలాంటి రోగాలు దరిచేరవా...ఆవును .. జపాన్‌ లాంటి దేశాలలో భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగటం అలవాటు.చల్లటి నీరు కంటే వేడి చేసిన గొరవెచ్చని నీటి ఉదయం పూట తీసకొవటం ఆరోగ్యానికి మంచిది.  ప్రతి రోజు వేడి నీళ్లును తాగటం అలవాడితే చాలా మంచిది. ఈ చిట్కా ...మన పెద్దలు కూడా ఆచరించేవారు.. మనం క్రమేపి బ్రిటిష్‌ వారు అలవాటు చేసిన టీ ని తాగటం ఇష్టపడుతామే కానీ.. వేడి నీటిని అలవాటు మరచిపోయాం.
వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి .  వేడి నీరు త్రాగడం వలన మధుమేహం ,ఆర్ధ్రరైటీస్,  కీళ్ళ నొప్పులు సమస్యలు రావు . కడుపు ఎప్పటికీ చెడిపోదు . ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .  దగ్గు ,పడిశం పట్టదు, జలుబు రాదు .  న్యూమోనియా వచ్చే అవకాశము లేదు . ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయంను ఆరికట్టే ఆవకాశముంది. వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.
వేడి నీళ్ళు త్రాగే పద్ధతి :- ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి  ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన ఔషధం . మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే  అత్యుత్తమమైన ఔషధం . పైపులైన్‌ ద్వారా వచ్చే వేడి నీటిని కాకుండా చల్లటి నీటి ఓ పాత్రలో వేడి చేసుకొని తాగటం మంచిది. అధిక వేడి, మోతాదులో సేకరిచటం వలను నోటిలో అల్సార్‌ వచ్చే ఆవకాశముంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..