ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచ అత్యత్తమ నగర జాబితాలో మన దేశ నగరాలు

ప్రపంచంలో  భారతదేశ ఆరు  నగరాలు టెక్నాలజీ పరంగా,పెరుగుతున్న జనాభాకు అకామోడెట్‌ చేస్తూ గ్లోబల్‌ కనెక్టివిటికి మౌలిక సదుపాయాలు కలిగిన నగరాల జాబీతాలో బెంగళూరు మెదటి స్థానం సంపాదించిందని జె.ఎల్‌.ఎల్‌ నాలుగోవ సంవత్సారిక సిటీ మోమెంటం ఇండెక్స్ పెర్కోంది.ఇండియాతో పాటు చైనా,వియత్నాం, యు.ఎస్‌ మరియు ప్రపంచలోని ఇతర నగరాలను పరిశీలించిన తరువాత ఈ నివేధిక ఇచ్చింది.  భాతర దేశ నగరాలో హైదరాబాద్‌ 5.,పూనే 13 ,చెన్నై 18,డీల్లీ 23,ముంబై 25 స్థానాలను ఈ జాబితాలో స్థానం పొందాయి.టాప్ 10 నగరాలు...బెంగళూరు,హూ చీ మిన్హీ,సిలికాన్‌ వ్యాలీ,షాంఘై,హైదరాబాద్‌,లండన్‌ ,ఆస్ట్రీయా,హనోయ్‌,బోస్టన్‌ మరియు నైరోబీ.
ప్రపంచంలో మెత్తం 134 నగరాలను పరిశీలించిన తరువాత 42 కొలమాన అంశాల ఆధారంగా జీడిపీ,జనాభా,కార్పోరెట్‌ ల ఉనికి,వాణిజ్య  రియల్‌ ఎస్టెట్‌ మరియు బాడుగల,చదువు,సృజనాత్మకత,పర్యావరణం లాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలన అనంతరం జాబితా విడుదల చేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం