ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూపీఏ ప్రభుత్వం నగదు బదిలీ పథకం

  

 యూపీఏ ప్రభుత్వం  తలపెట్టిన నగదు బదిలీ పథకం ద్వారా  కేంద్రం అందించే రాయితీని లబ్దిదారులకు నగదు రూపంలో చెల్లిస్తారు.తొలివిడత రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో  పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.
 సబ్సిడీ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు . ఈ  నగదు బదిలీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.30 నుంచి రూ.40 వేల రుపాయల్ని అందిస్తారు. నగదు బదిలీ పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. మొదట  విడతగా 51 జిల్లాల్లో దీన్ని అమలు చేసి, 2014  నాటికి 16 రాష్ట్రాలకు విస్తరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే  రాయితీ పథకాలు, ఉపకార వేతనాలు, గ్యాస్ సబ్సిడీ పథకాల రాయితీని నగదు రూపేణా చెల్లిస్తారు.
.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు