ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆర్ టీ సీ ఆదాయం పెంచే మార్గం


అప్పుల ఉభి లో కూరుకుపోతున్న ఆర్ టీ సీ ని ఆదుకోవడానికి  అధికారులు రక రకాల పద్దతులతో  ఆదాయం పెంచే మార్గం అన్వేషిస్తున్నారు .ప్రతి ప్రయనికుంచి 50 ఫై సాలు  నుంచి రూపాయి వాసులు చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు .ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.ప్రభుత్వం ఆమోదించిన వెంటనే అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు...మరో వైపు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికుల నుంచి  ప్లాట్పామ్  టికెట్ ను వాసులు చేయటానికి అధికారులు యోచిస్తున్నారు .ప్రతి రోజు 23 వేల  ఆర్ టీ సీ బస్సు లు ప్రయానికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు