ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్టీ,ఎస్సీ సబ్ ప్లాన్ ప్రణాళిక

ఎస్టీ,ఎస్సీ  సబ్ ప్లాన్ ఫై చర్చించడానికి ప్రత్యేక సమావేశాలు ప్రారంబం .ఎస్టీ,ఎస్సీ  సబ్ ప్లాన్ను  శాసన సభలో సి ఎం  కిరణ్ కుమార్ రెడ్డి ప్రేవేశ పెట్టారు .వచ్చే సంవత్సరం నుంచి ఈ చట్టం రాష్ట్రము లో అమలు చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు ఎస్టీ,ఎస్సీ లకు కేటాయించిన నిధులను వారికే ఖర్చుచేసే విధంగా రుపొందించమని సీ ఎం తెలిపారు .సీ ఎం సబ్ ప్లాన్ ప్రణాళికను  ప్రవేశపెట్టి ప్రసంగించారు. తర్వాత సభ రేపటికి వాయిదా వేసారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు