ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గుజరాత్ లో జోరందుకున్న ప్రచార యుద్ధం

గుజరాత్ లో ప్రచారం ఉపన్దుకుంది .ఇంటర్నెట్ వేదిక కాంగ్రెస్ భాజపా మధ్య తీవ్ర విమర్శలు కొనసాగు తున్నాయి .కాంగ్రెస్ టీ వీ  నటి తులికను తన ప్రచారం కొరకు ఉపోయోగిస్తున్నారు.ఫేస్ బుక్ లో కొత్త పేజీతో తునిక భాజపాకు వెతిరేకంగా ప్రచారకోనసాగిస్తుంది.నేను  మీ తునికను  గుజరాత్ అంత తిరిగాను అభిరుద్ధి ఎక్కడ కనిపించడం లేదు అని పేస్ బుక్ లో పరిచయం తో ప్రచారం కొనసాగుతుంది.అటు నరేంద్ర మోడీ 3డీ టేకనలేజ్ ను ఉపయోగించి ఒక స్టూడియో నుంచి వివిధ ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ....దాన్ని టెలికాస్ట్  తెస్తూ ముందుకు దూసుకొని వెళుతున్నారు .కాంగ్రెస్ భాజపా ఒకరి ఫై ఒకరు విమర్శలు చేస్కున్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు