ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంగోలాలో తెలుగు ఆర్తనాదాలు

మన రాష్ట్రం నుంచి ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని అంగోలా దేశానికి  పొట్టచేత పట్టుకుని  దేశం కాని  దేశం లో   300 మంది తెలుగువారు తుపాకుల నీడన ప్రతి దినమొక గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో?  తెలియని ఆందోళనలో  కొట్టిమ్ట్ట్డుతున్నారు.బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. అతి కష్టంపైన తన  సొంతూరి వాళ్లకు ఫోన్లు చేసి తమను  నరకకూపం నుంచి కాపాడమని దీనంగా వేడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 సిమెంట్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వెళ్లారు 

అందులో  300 మందికి పైగా తెలుగువారు  ఉన్నట్లు తెలుస్తుంది  ఒప్పందం మేరకు కొద్దిరోజులు  సవ్యంగానే జరిగింది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇబ్బందులు  మొదలయ్యాయి. కంపని  వేతనాలు సక్రమంగా చెల్లించడం మానివేసింది. యాజమాన్యం  స్థానిక కరెన్సీ అయిన ‘క్వాంజా’లలో చెల్లింపులు చేసింది  దాని వలన .కావాల్సిన వస్తువుల కొనుగోలుకు సరిపోతుంది.డాలర్లలోకి మార్చుకునే అవకశం  లేకపోవడంతో కార్మికులు డాలర్లలోనే వేతనం చెల్లించాలని పట్టుబట్టారు.తమ నిరసనను తెలిపారు . అక్కడి పోలీసు బలగాలు ఉన్న పళంగా కార్మికుల క్యాంపులోకి చొచ్చుకు వచ్చి విచక్షణా రహితంగా లాఠీచార్జితో కాల్పులు జరిపారు .ఈ విషయం మన సి ఎం కు తెలియటంతో ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసారు. కాని ఎటువంటి పలితం రాలేదు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు