ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంగోలాలో తెలుగు ఆర్తనాదాలు

మన రాష్ట్రం నుంచి ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని అంగోలా దేశానికి  పొట్టచేత పట్టుకుని  దేశం కాని  దేశం లో   300 మంది తెలుగువారు తుపాకుల నీడన ప్రతి దినమొక గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో?  తెలియని ఆందోళనలో  కొట్టిమ్ట్ట్డుతున్నారు.బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. అతి కష్టంపైన తన  సొంతూరి వాళ్లకు ఫోన్లు చేసి తమను  నరకకూపం నుంచి కాపాడమని దీనంగా వేడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 సిమెంట్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వెళ్లారు 

అందులో  300 మందికి పైగా తెలుగువారు  ఉన్నట్లు తెలుస్తుంది  ఒప్పందం మేరకు కొద్దిరోజులు  సవ్యంగానే జరిగింది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇబ్బందులు  మొదలయ్యాయి. కంపని  వేతనాలు సక్రమంగా చెల్లించడం మానివేసింది. యాజమాన్యం  స్థానిక కరెన్సీ అయిన ‘క్వాంజా’లలో చెల్లింపులు చేసింది  దాని వలన .కావాల్సిన వస్తువుల కొనుగోలుకు సరిపోతుంది.డాలర్లలోకి మార్చుకునే అవకశం  లేకపోవడంతో కార్మికులు డాలర్లలోనే వేతనం చెల్లించాలని పట్టుబట్టారు.తమ నిరసనను తెలిపారు . అక్కడి పోలీసు బలగాలు ఉన్న పళంగా కార్మికుల క్యాంపులోకి చొచ్చుకు వచ్చి విచక్షణా రహితంగా లాఠీచార్జితో కాల్పులు జరిపారు .ఈ విషయం మన సి ఎం కు తెలియటంతో ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసారు. కాని ఎటువంటి పలితం రాలేదు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.