ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అంగోలాలో తెలుగు ఆర్తనాదాలు

మన రాష్ట్రం నుంచి ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని అంగోలా దేశానికి  పొట్టచేత పట్టుకుని  దేశం కాని  దేశం లో   300 మంది తెలుగువారు తుపాకుల నీడన ప్రతి దినమొక గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో?  తెలియని ఆందోళనలో  కొట్టిమ్ట్ట్డుతున్నారు.బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. అతి కష్టంపైన తన  సొంతూరి వాళ్లకు ఫోన్లు చేసి తమను  నరకకూపం నుంచి కాపాడమని దీనంగా వేడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 సిమెంట్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వెళ్లారు 

అందులో  300 మందికి పైగా తెలుగువారు  ఉన్నట్లు తెలుస్తుంది  ఒప్పందం మేరకు కొద్దిరోజులు  సవ్యంగానే జరిగింది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇబ్బందులు  మొదలయ్యాయి. కంపని  వేతనాలు సక్రమంగా చెల్లించడం మానివేసింది. యాజమాన్యం  స్థానిక కరెన్సీ అయిన ‘క్వాంజా’లలో చెల్లింపులు చేసింది  దాని వలన .కావాల్సిన వస్తువుల కొనుగోలుకు సరిపోతుంది.డాలర్లలోకి మార్చుకునే అవకశం  లేకపోవడంతో కార్మికులు డాలర్లలోనే వేతనం చెల్లించాలని పట్టుబట్టారు.తమ నిరసనను తెలిపారు . అక్కడి పోలీసు బలగాలు ఉన్న పళంగా కార్మికుల క్యాంపులోకి చొచ్చుకు వచ్చి విచక్షణా రహితంగా లాఠీచార్జితో కాల్పులు జరిపారు .ఈ విషయం మన సి ఎం కు తెలియటంతో ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసారు. కాని ఎటువంటి పలితం రాలేదు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..