ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రైల్ ప్రమాదం -అనతపురం పెనుకొండ వద్ద ఘటన

అందరు గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు .ఇక మూడు గంట లలో గమ్య స్థానం చేరుకుంటారు .అంతలోనే ఘోర ప్రమాదం సంభవించింది .ఈ ప్రమాదం లో ౨౫ మంది చనిపోయారు .౭౦ మందికి ఫైగా గాయపడ్డారు .హుబ్లి నుంచి బెంగలూరు వెళ్తున్న  హంపి ఎక్ష్ప్రెస్స్  తెల్లారు జమున మూడు గంటలకు ప్రమాదానికి గురయింది .నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలు దేరిన హంపి ఎక్ష్ప్రెస్స్ ఉదయం కల్లా గమ్య స్థానం చేర వలసినది .కానీ హటాత్తుగా  ప్రమాదానికి  గురయింది.ఈ సంగటన కు ఎవరు భాద్యులు ఇంకా అంచనాకు రాలేదు .ఇది కేవలం స్టేషన్ సిబ్బంది వలన జరిఘిన తప్ప లేక డ్రైవర్ తప్పిధమా ...ఎవరి తప్పిదమో కానీ మృతి చెందిన ప్రాణాలను మాత్రం వెనుకకు తీసుకురాలేరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు