అందరు గాడ నిద్రలో ఉన్న ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు .ఇక మూడు గంట లలో గమ్య స్థానం చేరుకుంటారు .అంతలోనే ఘోర ప్రమాదం సంభవించింది .ఈ ప్రమాదం లో ౨౫ మంది చనిపోయారు .౭౦ మందికి ఫైగా గాయపడ్డారు .హుబ్లి నుంచి బెంగలూరు వెళ్తున్న హంపి ఎక్ష్ప్రెస్స్ తెల్లారు జమున మూడు గంటలకు ప్రమాదానికి గురయింది .నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలు దేరిన హంపి ఎక్ష్ప్రెస్స్ ఉదయం కల్లా గమ్య స్థానం చేర వలసినది .కానీ హటాత్తుగా ప్రమాదానికి గురయింది.ఈ సంగటన కు ఎవరు భాద్యులు ఇంకా అంచనాకు రాలేదు .ఇది కేవలం స్టేషన్ సిబ్బంది వలన జరిఘిన తప్ప లేక డ్రైవర్ తప్పిధమా ...ఎవరి తప్పిదమో కానీ మృతి చెందిన ప్రాణాలను మాత్రం వెనుకకు తీసుకురాలేరు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి