ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జగన్ పదకొండు రోజుల రిమాండు

జగన్ అర్రెస్ట్ ను పురస్కరించుకొని సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర బంద్ కు పిలిపునించింది.కానీ రాష్ట్ర మొత్తం బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగింది.ఒకటి రెండు చోట్ల మినహేస్తే ప్రశాంతంగా కొనసాగింది.ఇటు జగన్ పిటిషన్ తిరస్కరించటం తో జగన్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు.భారి బందోబస్త్ మధ్య జగన్ ను సి బీ ఐ కోర్ట్ నుంచి చంచల్ గూడ కు తీసుకెళ్ళారు .జగన్ ఎం పీ కావడం తో ఎహ్ వాన్ కేటగిరి లో ఉంచనున్నట్లు తెలిసింది.జగన్ ను చంచల్ గూడ జైలు కు చేరుకున్న తర్వాత ఆయన భార్య భారతి,సాయి రెడ్డి అక్కడి చేరుకొన్నారు.లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు.కానీ పోలీసు సిబ్బంది లెక్కల ప్రకారం ఇదు తర్వాత లోనికి అనుమతించారు.సాదారణ ఖైది కు మాత్రం వారం లో ఒక సారి ములాఖత్ పేరు తో వారి భందువులను కలుసుకొనే ఆవకాశం ఉంటుంది .వి ఐ పే ఖైదీలకు వారం లో మూడు సార్లు భందువులతో కలుసుకొనే ఆవకాశం ఉంటుంది.కోర్ట్ పదకొండు రోజుల రిమాండు ను విధించింది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు