ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జగన్ పదకొండు రోజుల రిమాండు

జగన్ అర్రెస్ట్ ను పురస్కరించుకొని సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర బంద్ కు పిలిపునించింది.కానీ రాష్ట్ర మొత్తం బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగింది.ఒకటి రెండు చోట్ల మినహేస్తే ప్రశాంతంగా కొనసాగింది.ఇటు జగన్ పిటిషన్ తిరస్కరించటం తో జగన్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు.భారి బందోబస్త్ మధ్య జగన్ ను సి బీ ఐ కోర్ట్ నుంచి చంచల్ గూడ కు తీసుకెళ్ళారు .జగన్ ఎం పీ కావడం తో ఎహ్ వాన్ కేటగిరి లో ఉంచనున్నట్లు తెలిసింది.జగన్ ను చంచల్ గూడ జైలు కు చేరుకున్న తర్వాత ఆయన భార్య భారతి,సాయి రెడ్డి అక్కడి చేరుకొన్నారు.లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు.కానీ పోలీసు సిబ్బంది లెక్కల ప్రకారం ఇదు తర్వాత లోనికి అనుమతించారు.సాదారణ ఖైది కు మాత్రం వారం లో ఒక సారి ములాఖత్ పేరు తో వారి భందువులను కలుసుకొనే ఆవకాశం ఉంటుంది .వి ఐ పే ఖైదీలకు వారం లో మూడు సార్లు భందువులతో కలుసుకొనే ఆవకాశం ఉంటుంది.కోర్ట్ పదకొండు రోజుల రిమాండు ను విధించింది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం