జగన్ అర్రెస్ట్ ను పురస్కరించుకొని సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర
బంద్ కు పిలిపునించింది.కానీ రాష్ట్ర మొత్తం బంద్ ప్రభావం పాక్షికంగా
కొనసాగింది.ఒకటి రెండు చోట్ల మినహేస్తే ప్రశాంతంగా కొనసాగింది.ఇటు జగన్
పిటిషన్ తిరస్కరించటం తో జగన్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు.భారి
బందోబస్త్ మధ్య జగన్ ను సి బీ ఐ కోర్ట్ నుంచి చంచల్ గూడ కు తీసుకెళ్ళారు
.జగన్ ఎం పీ కావడం తో ఎహ్ వాన్ కేటగిరి లో ఉంచనున్నట్లు తెలిసింది.జగన్ ను
చంచల్ గూడ జైలు కు చేరుకున్న తర్వాత ఆయన భార్య భారతి,సాయి రెడ్డి అక్కడి
చేరుకొన్నారు.లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు.కానీ పోలీసు సిబ్బంది
లెక్కల ప్రకారం ఇదు తర్వాత లోనికి అనుమతించారు.సాదారణ ఖైది కు మాత్రం వారం
లో ఒక సారి ములాఖత్ పేరు తో వారి భందువులను కలుసుకొనే ఆవకాశం ఉంటుంది .వి ఐ
పే ఖైదీలకు వారం లో మూడు సార్లు భందువులతో కలుసుకొనే ఆవకాశం
ఉంటుంది.కోర్ట్ పదకొండు రోజుల రిమాండు ను విధించింది
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి