ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మోక్షం స్వర్గం

మోక్షం అంటే భగవంతుని చేరడం కాదు. ఆయనొక మనిషిలా ఎక్కడో స్వర్గంలో ఉంటాడు. ఆయనను చేరుకుంటే మనకు మోక్షం కలుగుతుందని అనాది నుండి మనిషి భావన. శక్తిహీనమైన శరీరం, మనస్సు ఆ స్థాయి నుండి అంచెలంచెలుగా శక్తిని పెంచుకుని, రెండూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని 100% కలిగి ఉండడమే మోక్షం.

భగవంతుడు నిరాకారుడు. ఆయన ఒక శక్తి. ఆ శక్తికి ప్రేమ,  సహనం, ఓర్పు, దయ, జాలి,  శాంతి మొదలగు లక్షణాలు ఉన్నాయి.  ఆలాగే ప్రతి ప్రాణిలో కూడా ఈ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను వ్యక్తి కోల్పోవడం వలన సామాన్యుడయ్యాడు. అదే వ్యక్తి తిరిగి ఆ లక్షణాలను పూర్తి స్థాయిలో పెంచుకొని జీవించడమే మోక్షం.

ఈ లక్షణాలు పరిపూర్ణంగా పెరిగిన వ్యక్తి, దేహంతో ఉన్నపుడు చేసే ప్రతి పని విజయాన్ని పొందుతుంది. ఆ విజయమే మోక్షం. ప్రతి విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహనే మోక్షం. కోరికలను అనుభవించకున్నా, వాటి వలన కలిగే తృప్తిని అనంతంగా కలిగి ఉంటాడు. అదే మోక్షం. చుట్టూ అనేక సమస్యలు చుట్టిముట్టి ఉన్నా ఏమాత్రం చలించకుండా ఉత్సాహాన్ని , ఉల్లాసాన్శి కలిగి ఉంటాడు. అదే నిజమైన మోక్షం.

భగవంతుడు ఎలా నిరాకారంగా ఉండి, పై లక్షణాలు మాత్రమే కలిగి ఉన్నాడో అలాగే వ్యక్తి దేహంలోని ఆత్మ కూడా నిరాకారమే. ఆ ఆత్మకు కూడా పై లక్షణాలు ఉన్నాయి. అవి పరిమితంగా ఉన్నాయి. అందుకే భగవంతునికి ఉన్న సామర్థ్యాలు అంత అధికంగా తనలో లేకపోయినా, ఉన్న పరిమిత సామర్థ్యంతో అన్ని పనులూ చేయగలడు. విజయాన్ని పొందగలడు. అయితే అదే వ్యక్తి సాధన ద్వారా గాని, ఇతర ఏ పద్దతుల ద్వారా గాని ఆ లక్షణాల సామర్థ్యాన్ని పెంచుకొని ఉన్నట్లైతే, మరణించాక ఆ ఆత్మ భగవంతుని సమమైన స్థితి కలిగి ఉన్నందున శరీరం నుండి వేరై ఆ శక్తిలో ఒక భాగమైహకలిసి పోతుంది. దీనినే మోక్షం అంటారు.... సర్వేజనాసుఖినోభవతుః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..