ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జిఎస్టీ ట్యాక్స్ కౌన్సిల్ పలు వస్తువులపై ట్యాక్స్ సూచనలు


1.  రిజిస్టర్డ్ ప్యాకెజ్డ్ తినుబండరాలపై 5 శాతం పన్ను
2. పాదరక్షకుల రూ. 500 వరకు కొనుగొలుపై  5 శాతం పన్ను..రూ 500పైబడిన వాటిపై 18 శాతం పన్ను
3. సిల్క్ మరియు జూట్  వస్తువులపై ఎటువంటి పన్ను లేదు
4. రూ.1000 దుస్తుల కొనుగోలుపై 5 శాతం పన్ను... రూ.1000పైబడిన  ఖరీదు వస్త్రాల కొనుగోలుపై 12 శాతం పన్ను
5.గ్రాము బంగారం పై 3 శాతం... బంగారం బిస్కెట్ పై 18 శాతం పన్ను
6.కాటన్‌ మరియు పైబర్‌ పై 5 శాతం... మానవ ఆదారిత వస్తు తయారీపై 18 శాతం పన్ను
7.సొలార్‌ ప్యానేల్లపై  5 శాతం జీఎస్టీ

8.బీడీలు పై 28 శాతం పన్ను,టెండు బీడీ ఆకులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు