జపాన్ దేశంలో
అత్యంత లాగ్జరీ ట్రైన్- షీకి షీమా ను ప్రారంభించారు.కెన్ కియోకి ఒకుయామా అనే వ్యక్తి జపాన్ సంప్రాదాయక
వస్తులను ఉయోగించి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ట్రైన్ మే 1 వ తేదీన పట్టాల మీద టోకియో
నుంచి ఉత్తర జపాన్ దీవులైన హోక్కయీడో మధ్య
పరుగులు తీసింది. ఇందులో 34 విశాలమైన గదులతో
నిర్మితమైన ట్రైన్ ను తూర్పు జపాన్ రైల్వే కంపేనీ 2014 వ సంవత్సరంలో రూపొందిచడం ప్రారంభించిన
అన్ని హంగులు,ఆధునిక విలాసవంతమైన సౌకర్యాలతో ట్రైన్ హొటల్ లాగా పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే కేవలం 2900 డాలర్ల నుంచి 1000 డాలర్లు చెల్లించవలసిందే.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి