ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పట్టాలపై అత్యంత విలాసవంతమైన హోటల్‌

జపాన్ దేశంలో అత్యంత లాగ్జరీ ట్రైన్- షీకి షీమా ను ప్రారంభించారు.కెన్‌ కియోకి ఒకుయామా అనే వ్యక్తి జపాన్‌ సంప్రాదాయక వస్తులను ఉయోగించి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ట్రైన్ మే 1 వ తేదీన పట్టాల మీద టోకియో నుంచి ఉత్తర జపాన్‌ దీవులైన హోక్కయీడో  మధ్య పరుగులు తీసింది. ఇందులో 34  విశాలమైన గదులతో నిర్మితమైన ట్రైన్ ను తూర్పు జపాన్ రైల్వే కంపేనీ 2014 వ సంవత్సరంలో రూపొందిచడం ప్రారంభించిన అన్ని హంగులు,ఆధునిక విలాసవంతమైన సౌకర్యాలతో ట్రైన్‌ హొటల్‌ లాగా పట్టాలపైకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్‌ లో ప్రయాణించాలంటే కేవలం 2900 డాలర్ల నుంచి 1000 డాలర్లు చెల్లించవలసిందే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు