ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రియల్ హిరో…. మృతి


కువైట్‌ ను ఇరాక్‌ ఆక్రమించిన తరునంలో అక్కడ నున్న భారతీయులను కాపాడి భారత దేశము పొంపడంలో అతను చూపిన ధైర్యసాహసాలు, చోరవ,దౌత్యరికం మరువరానిది. అతనే మాథ్యూన్ని మాథ్యూ.సద్దాం హుసెన్‌ హయంలో ఇరాకి సైన్యం కువైట్‌ లోకి దూసుకొచ్చి కువైతీలపై ఆరాచకానికి పాల్పడ్డారు.ఎంతో మందిని హతమార్చారు. అక్కడున్న మన దౌత్యకార్యాలయం కూడా నిస్సాహయ స్థితి వ్యక్తపరచటంతో భారతీయుల పరిస్థితి ఆగమ్యగొచరంగా తయారై.. భయభ్రాంతులకు లొనైన సమయాన  మాథ్యు దేవుడిల వచ్చి కువైట్‌లో చిక్కుకున్న  1,70,000 మంది భారతీయులను క్షేమంగా భారత భూభాగానికి పంపాడు.
మాథ్యూ  ఒక ఎన్‌ఆర్‌ ఐ, వ్యాపావ వేత్త, చూపిన చొరవ,అతని పలుకుబడి,ఇరాకి సైన్యంతో చర్చలు జరిపి 1,70000 మందిని కువైట్‌ నుంచి భారత దేశానికి తరలించిన ఘనత , ప్రపంచ వ్యాప్తంగా చరిత్రగా మగిలిపొయింది.



ఇటీవలే ఇతని పై ఎయిర్‌ లిప్ట్ బాలీవుడ్ మూవీ … అక్షయ్‌ కుమార్‌  మాథ్యూ పాత్రను తెరకెక్కించారు. మాథ్యూ మే 20 న తుది శ్వాస విడిచారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు