ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రియల్ హిరో…. మృతి


కువైట్‌ ను ఇరాక్‌ ఆక్రమించిన తరునంలో అక్కడ నున్న భారతీయులను కాపాడి భారత దేశము పొంపడంలో అతను చూపిన ధైర్యసాహసాలు, చోరవ,దౌత్యరికం మరువరానిది. అతనే మాథ్యూన్ని మాథ్యూ.సద్దాం హుసెన్‌ హయంలో ఇరాకి సైన్యం కువైట్‌ లోకి దూసుకొచ్చి కువైతీలపై ఆరాచకానికి పాల్పడ్డారు.ఎంతో మందిని హతమార్చారు. అక్కడున్న మన దౌత్యకార్యాలయం కూడా నిస్సాహయ స్థితి వ్యక్తపరచటంతో భారతీయుల పరిస్థితి ఆగమ్యగొచరంగా తయారై.. భయభ్రాంతులకు లొనైన సమయాన  మాథ్యు దేవుడిల వచ్చి కువైట్‌లో చిక్కుకున్న  1,70,000 మంది భారతీయులను క్షేమంగా భారత భూభాగానికి పంపాడు.
మాథ్యూ  ఒక ఎన్‌ఆర్‌ ఐ, వ్యాపావ వేత్త, చూపిన చొరవ,అతని పలుకుబడి,ఇరాకి సైన్యంతో చర్చలు జరిపి 1,70000 మందిని కువైట్‌ నుంచి భారత దేశానికి తరలించిన ఘనత , ప్రపంచ వ్యాప్తంగా చరిత్రగా మగిలిపొయింది.



ఇటీవలే ఇతని పై ఎయిర్‌ లిప్ట్ బాలీవుడ్ మూవీ … అక్షయ్‌ కుమార్‌  మాథ్యూ పాత్రను తెరకెక్కించారు. మాథ్యూ మే 20 న తుది శ్వాస విడిచారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..