ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వజ్ర బస్సులు ప్రారంభం


టీఎస్‌ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను ప్రారంభించారు. . ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ కాలనీ నుంచి వజ్ర బస్సులు నడుస్తాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లోని పలు కాలనీ నుంచి వరంగల్‌, నిజామాబాద్‌కు వజ్ర సర్వీసులు నడుస్తాయని తెలిపారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ గతంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారేమోనన్న భయం ప్రజల్లోనూఆర్టీసీ ఉద్యోగుల్లోనూ ఉండేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆర్టీసీకి నష్టాలు సర్వసాధారణం అయిపోయాయని అన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చాలని చర్చించామనిఇక నుంచి ప్రతినెలా జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి కొన్ని నిధులు వచ్చేలా చేస్తామన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం