టీఎస్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు
ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన
వజ్ర మినీ బస్సులను ప్రారంభించారు. .
ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ కాలనీ నుంచి వజ్ర బస్సులు నడుస్తాయని సీఎం చెప్పారు.
హైదరాబాద్లోని పలు కాలనీ నుంచి వరంగల్, నిజామాబాద్కు వజ్ర సర్వీసులు నడుస్తాయని తెలిపారు.
త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వజ్ర
బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి