ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేషన్ న్యూస్ చానెల్స్ కొత్త దనం కోసం ఆరాటం

న్యూస్ వార్ కొనసాగుతుంది. రెండు నేషనల్ న్యూస్ చానెల్స్ అందరికి తెలిసి, పాపులారిటీ ఉన్న వ్యక్తుతో ప్రజల మధ్యకు రాబోబుతున్నాయని ఇటీవల డిల్లీ లో రెండు పెద్ద హోండింగులు దర్శనమిస్తున్నాయి. అర్నాబ్ గోస్వామి టైమ్స్ నౌ మానేసిన తర్వాత ఓ కోత్త చానెల్ రిపబ్లిక్ గా ప్రారంభించ నున్నాడు. . అర్నాబ్ గోస్వామి ఈ చానెల్ ఫెస్ గా ... ఇటు ఇండియా టూడే అంజనా కష్యాప్ ను తన టిమ్ లో చేరిన సంగతిని  భారీ హోండింగుల ద్వారా ప్రజలకు తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇద్దరు న్యూస్ మరియు డిస్కర్షన్ ప్రజేంటేషన్లో దూకుడుగా వ్యవహరించే వ్యక్తిత్వ ం. పైర్ బ్రాండ్ గా ఇద్దరికి పేరుంది. అర్నాభ్ గోస్వామి ఇంగ్లీష్ లో  ఇండియా మస్ట్ నో.... అని, అంజనా కష్యాప్  భారత్ జాన్నా చాహ్ తా .... అనే ట్యాంగ్ లైన్  వారిఇరువురి ఉనికి పాపులారిటి సంపాదించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు