న్యూస్ వార్ కొనసాగుతుంది. రెండు నేషనల్ న్యూస్ చానెల్స్ అందరికి తెలిసి, పాపులారిటీ ఉన్న వ్యక్తుతో ప్రజల మధ్యకు రాబోబుతున్నాయని ఇటీవల డిల్లీ లో రెండు పెద్ద హోండింగులు దర్శనమిస్తున్నాయి. అర్నాబ్ గోస్వామి టైమ్స్ నౌ మానేసిన తర్వాత ఓ కోత్త చానెల్ రిపబ్లిక్ గా ప్రారంభించ నున్నాడు. . అర్నాబ్ గోస్వామి ఈ చానెల్ ఫెస్ గా ... ఇటు ఇండియా టూడే అంజనా కష్యాప్ ను తన టిమ్ లో చేరిన సంగతిని భారీ హోండింగుల ద్వారా ప్రజలకు తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇద్దరు న్యూస్ మరియు డిస్కర్షన్ ప్రజేంటేషన్లో దూకుడుగా వ్యవహరించే వ్యక్తిత్వ ం. పైర్ బ్రాండ్ గా ఇద్దరికి పేరుంది. అర్నాభ్ గోస్వామి ఇంగ్లీష్ లో ఇండియా మస్ట్ నో.... అని, అంజనా కష్యాప్ భారత్ జాన్నా చాహ్ తా .... అనే ట్యాంగ్ లైన్ వారిఇరువురి ఉనికి పాపులారిటి సంపాదించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి