ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రోబోతో ప్రేమ,పెళ్ళి....



ప్రతి ఒక్కురు  తన కలల రాకుమారి,రాకుమాడుతో పెళ్లి జరగాలని కొరుకొవడం సహజం.అలా దొరకని పక్షంలో జీవితంలో compromise తో ఇంకొరిని పెళ్లి చేసుకొని జీవించం జరుగుతుంది.కానీ ఓ ప్రేమికుడు తను ఉహించిన ప్రియురాలు దొరకపొవడంతో తాను అనుకున్న విధంగా రూపురేఖలు ఉన్న రోబోని తయాను చేసి పెళ్ళి చేసుకొవడం జరిగింది. ఈ వింత పెళ్ళి చైనాలో  చెంగ్‌ ప్రాంతంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనిఆశ నెరవేరకపోవడంతో ఇక ప్రేయసి కోసం వెతకడం మానేసి రోబోని పెళ్లి చేసుకున్నాడు. చైనాకి చెందిన చెంగ్ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓఅమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఎంత వేచి చూసినా అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు. దాంతో విసిగిపోయి రోబోని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం సొంతంగా రోబో తయారుచేసుకున్నాడు. దానికి యింగ్అని పేరుపెట్టాడు. రోబోని పెళ్లి కూతురిలా తయారుచేసి చిన్న వేడుకలో చెంగ్రోబోని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇది వైరల్గా మారడంతో రానున్న ఏళ్లలో రోబోలతో మానవ సంబంధాలు మరింత ఎక్కువవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు