సముద్ర ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై నున్న లక్ష్యాన్ని
చేధించే బ్రమ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి అండమాన్ ధీవుల
సమీపంలో పరిక్షించడం జరిగింది. దాదాపు 400 కి.లో మీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని
సునాయసంగా చేధించగలదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ నేవీ బ్రమ్మెస్
క్షిపణులను 2005 నుంచి యుద్ధ నౌకలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి