ప్రెవేటు ట్రైన్స్
కు భారత దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తూ మెదటి ప్రైట్ ట్రైన్ ...టాటా స్టీల్ మరియు ఎన్వైకే
హోల్డింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టిఎమ్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కు రైల్వే మంత్రి
డిజిటల్ పద్దతిలో ప్రారంభించారు.మెదటి కన్సైన్మెంట్ జెమ్షెడ్పూర్ నుంచి ఇనుప చుట్టాలతో
చెన్నైకు బయలుదెరింది. ప్రెవేటు భాగస్వామ్యాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఇండియన్
రైల్వే లాజిస్టిక్లో ప్రవేశం కల్పిస్తుంది.ఈ పాలసీలొ టిఎమ్ఐఎల్ఎల్ సంస్థ 20 సంవత్సరాల
వరకు తయారైన ఇనుము సామాగ్రిని తరలించెందుకు లైసెన్స్ జారీ చేసింది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి