ప్రెవేటు ట్రైన్స్
కు భారత దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తూ మెదటి ప్రైట్ ట్రైన్ ...టాటా స్టీల్ మరియు ఎన్వైకే
హోల్డింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టిఎమ్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కు రైల్వే మంత్రి
డిజిటల్ పద్దతిలో ప్రారంభించారు.మెదటి కన్సైన్మెంట్ జెమ్షెడ్పూర్ నుంచి ఇనుప చుట్టాలతో
చెన్నైకు బయలుదెరింది. ప్రెవేటు భాగస్వామ్యాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఇండియన్
రైల్వే లాజిస్టిక్లో ప్రవేశం కల్పిస్తుంది.ఈ పాలసీలొ టిఎమ్ఐఎల్ఎల్ సంస్థ 20 సంవత్సరాల
వరకు తయారైన ఇనుము సామాగ్రిని తరలించెందుకు లైసెన్స్ జారీ చేసింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి