ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జలుబే కదా... అని నిర్లక్షం చేస్తే అంతే...

.
చలికాలంలో మనం సాదారణంగా ఇబ్బింది పెట్టే వ్యాధి... మాములు వ్యాధి జలుబు... జలుబే కదా పోతుందిలే అనుకుంటే కష్టం..అది ఫ్లూ డా మారితే... పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు,ముక్కునండి నీరు కారడం,తీవ్ర జ్వరం,తలనొప్పి,ఒళ్లనోప్పులు,దగ్గు,అలసట వాంతులు ఉండే అవకాశముంది. ఈ లక్షణాలు సాదారణంగా జలుబైతే ఐదు రోజుల వరకు తగ్గిపోతాయి. కానీ అలా కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గకపోవడం,శరీర శక్తి క్షీనించటం కనసాగితే ప్లూ వైరస్‌ సొకిందని గమనించాలి.  ఈ వైరస్‌ ఇతరులకు రోగి తుమ్మునప్పుడు,దగ్గినపుడు గాలి ద్వారా సోకుతుంది. చలికాలంలో ఎక్కువగా ఈ ప్లూ వాప్తి చెందుతుంది.
ఇలాంటి ప్లూ లక్షణాలు గమనించి, డీహైడ్రెషన్‌ కాకుండా నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ,గొంతు నొప్పి ఉంటే ..ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కలించాలి. డాక్టర్‌ ను 48 గంటలలోపు సంప్రాదిస్తే,మందులతో  ఈ వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశముంటుంది. యాంటివైరల్‌ ముందులు ఒసొల్టోమివీర్‌(టామిప్లూ),పెరమివీర్‌, ఉపసమనం కలిగిస్తాయి. ప్లూను గుర్తించి,వెంటనే డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే  ప్లూ భారీ నుండి ఉపసమనం పొందవచ్చును.
ప్లూ సొకకుండా తీసుకొవలసిన జాగ్రతలు

ప్లూ కలిగించే క్రిములు చలి కాలంలో వ్యాప్తి చెందే  అవకాశముండటంతో చేతులతో ముక్కు,కండ్లలను,నోరు తాకరాదు.  చేతులను సబ్బుతో కడగాలి.ఆరు మాసాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రతలు తీసుకొవాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.