ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు పూర్తి

రైల్వే బడ్జట్‌ 2007-2208 లో ప్రవేశపెట్టిన   కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తెంది. ఈ రైల్వే లైన్‌ 207 కి.లో. దూరాన్ని 113 కి.లో. కర్ణాటక,94 కి.లో. ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కావసిన భూ సేకరన జరగక.ఆర్ధిక వనరులు లేక కుంటుపడ్డ ప్రాజెక్టు పనులు 2011 సంవత్సరంలో మెదలై ఇప్పటికి ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రైల్వే లైన్‌  ద్వారా  కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ మద్య చిన్నిచిన్న గ్రామాలను కలుపుతు రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం సాకారమైంది.
ఆంద్రప్రదేశ్ నుంచి 810 ఎకరాలు  కావసిఉండగా అందులో 630 ఎకరాలు.,కర్ణాటక నుంచి 1185 ఎకారల అవసం ఉండగా 152 ఎకారలు మాత్రమే సాధ్యమయింది.
రైల్వే మినిస్టర్‌ సురేష్‌ ప్రభు .1714 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ రైల్వే లైన్‌ వ్యయం రైల్వే 857.25 కోట్లు,ఆంద్రప్రదేశ్‌ 390.17, మరియు కర్ణాటక 467.08 కోట్లు పంచుకున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..