ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2016 లో ...తెలంగాణం


తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడొ ఏడాది దిగ్విజయం కొనసాగుతూ నెంబర్‌ వన్‌ స్టేట్‌ గా నిలబదింది. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ సీఎంగా నిలిచారు.ఆ ఏడాది చెపట్టిన పాలనా సంస్కరణలు అతి పెద్ద సంస్కరణలు గా చెప్పవచ్చు. తెలంగాణను  31 జిల్లాలు గా మార్చి ,పరిపాలన సౌలభ్యంతో పాటు,ప్రజల సమస్యలను త్వరితగంగా పరిష్కరించేందుకు  కేసీ ఆర్‌ శ్రీ కారం చుట్టారు. వరుస ఎన్నికల విజయాలతో తిరుగులేని పార్టీగా  తెలంగాణ సమితి అవతరించింది. మెదటి సారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌  కార్పోరేషన్‌ లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించింది.అటు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్‌ తో పాటు అచ్చం పేట,సిద్దిపేట్‌,మునిసిపాలిటీల్లో నేగ్గింది. ప్రజల శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీపడకుండా  సైబరాబాద్‌ కమిషనరేట్‌ ను ... సైబరాబాద్‌. రాచకొండ  కమిషనరేట్లగా... సిద్దిపేట్‌, నిజామాబద్‌ ,వరంగల్‌. కరీంనగర్‌ రామగుండంలో పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.వివిధ ప్రైవేటు సంస్థలు జరిపిన సర్వేలలో తెలంగాణ ప్రజల  మన్నను కేసీఆర్‌  పొందారని తెల్చాయి.వ్యవసాయ మార్కెట్‌ కమిటిల్లో ఎస్సీ,బీసీ, మహిళలకు రిజర్వేషన్లను కల్పించారు.రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలోనే  క్యాంపు కార్యాలయం,ప్రగతి భవన్‌. జనహిత మూడు భవనాలను, దత్తత గ్రామాలైన ఎర్రవెల్లిలో 330,నరసన్నపేటలో 159 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేశారు.డిమానిటైజేషన్‌ ప్రక్రియలో సిద్దిపేట నియోజక వర్గం నగదు రహిత నియోజక వర్గంగా కాష్లేస్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ గా  మార్చేందుకు ప్రణాళికను సిద్దంచేసి  రికార్డు సృష్టించింది.

అలాగే కొన్ని విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోంది. ఎంసెట్‌ లీకేజీ,రైతుల మల్లన్న సాగర్‌ నిర్వాసితు ఆందోళనలు, భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతం కావడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలు..విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌,రైతుల రుణమాఫీ,పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు,రైతుల సబ్సిడీ,కరువు పరిస్థితులపై  విపక్షాలు పట్టుబిగించాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..