ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమ్మ‌క్క‌-సార‌క్క జాతర పోస్ట‌ర్

 సమ్మ‌క్క‌-సార‌క్క జాతర పోస్ట‌ర్
పిబ్ర‌వ‌రి 17 నుంచి 20 వ‌ర‌కు జ‌రిగే గిరిపుత్రుల మహా కుంభమేళా  మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం ఆరు నెల‌ల ముందు నుంచే జాత‌ర‌కు స‌ర్వం సిధ్దం చేసింది  కోటి యాబై ల‌క్షల మంది భ‌క్తులు ఈసారి మేడారం జాత‌ర‌కు వ‌చ్చే అవ‌కాశముంద‌న్నారు.తెలంగాణ  కాకుండా ఒడిషా,చ‌త్తీస్ ఘ‌డ్,మ‌ధ్య‌ప్ర‌దేశ్ , మ‌హ‌రాష్ట్ర నుంచి  పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు జాత‌ర‌కు త‌ర‌లిరానున్న‌ట్లు, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హింస్తుంద‌ని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు