ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భారత ప్రభుత్వ పద్మ పురస్కారాలు

పత్రికారంగంలో రామోజీరావుకు పద్మ విభూషణ్... యామిని కృష్ణమూర్తి 
క్రీడల్లో హైదరాబాద్ పేరు నిలబెడుతున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్, 
వైద్య రంగంలో కృషిచేసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్
పద్మశ్రీకి ఎంపికైన సినీదర్శకుడు రాజమౌళి, కె. లక్ష్మణ్ గౌడ్ (ఆర్ట్ పెయింటింగ్),డా. మన్నం గోపీచంద్ (కార్డియో థొరాసిక్ సర్జరీ),
డా. టి.వి. నారాయణ (సామాజిక సేవ), అల్లా గోపాల కృష్ణ గోఖలే (కార్డియాక్ సర్జరీ)...
పద్మ విభూషణ్ కు ఎంపికైన శ్రీశ్రీ రవిశంకర్, రజనీకాంత్, పద్మ భూషణ్- ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ .. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు