ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పర్యాటక కేంద్రంగా సోమశిల ప్రాజెక్టు



 సోమశిల నుంచి అక్కమహాదేవి గుహలను సందర్శించి, తెలంగాణ తీరంలోని శ్రీశైలం డ్యామ్‌వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడంపై టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజంశాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. సోమశిలప్రాంతంలో టూరిజం సదుపాయాలను పెంచిన తర్వాత పర్యాటకుల నుంచి వస్తున్న స్పందనలను, సదుపాయాలను మంత్రులు సమీక్షించారు. రాష్ట్ర పరిధిలోని సోమశిల ప్రాంతమంతా ఆహ్లాదంగా పర్యటించేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అక్కమహాదేవి గుహలు, పర్యావరణ టూరిజం పరిధిలోకి వస్తున్నందున అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
సోమశిల అటవీప్రాంతం పులలు సంరక్షణ ప్రాంతంగా కూడా ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కమహాదేవిగుహల సందర్శనకు వచ్చేవారి నుంచి తీసుకునే రుసుములో అటవీశాఖకు కూడా కొంత చెల్లించాలని చర్చ వచ్చింది. ఆదాయవనరులు పెరుగుతాయని , అటవీ పరిరక్షణ, నీటిపారుదల, దేవాదాయశాఖ చట్టాలను పరిగణనలోకి తీసుకొని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నామని, ఏకకాలంలో ఈ ప్రాంతంలో పర్యావరణ, యాత్రా, జలవిహారం వంటి ఆహ్లాదకరమైన అంశాలన్నీ ఉన్నందునే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..