ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొదటి 20 స్మార్ట్ నగరాలనుజాబితా


కేంద్ర పట్టనాబిరుద్ది శాఖ మంత్రి  వెంకయ్య నాయుడు మొదటి 20 స్మార్ట్  నగరాలనుజాబితాను విడుదల చేసారు . బువనేస్వర్ ,పూణే జైపూర్,సూరత్ ,కోచి, అహ్మదాబాద్ ,జబల్పూర్, విశాఖపట్నం ,సోలాపూర్ ,దేవంగేరే ,ఇండోర్ ,న్యూ ఢిల్లీ ,కోయంబత్తూర్ ,కాకినాడ ,బెల్గౌమ్ ,ఉదైపూర్, గువహతి ,చెన్నై, లుధియా న ,మరియు భోపాల్ . ప్రకటించిన స్మార్ట్ సిటీల లో మౌలిక సదుపాయాల కల్పనా, విద్యుత్,నీరు ,పరిశుద్దం ,అనువైన ప్రజా రావాణ  వ్యవస్థ , ఈ గవర్నెన్స్ ,ఐ టి- కనెక్టివిటీ కల్పించడం జరుగుతుంది




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు